Breaking News: Chevella Accident: కంకర బరువే ప్రాణాంతకం

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. చేవెళ్ల మండల(Chevella Accident) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావానికి బస్సు కుడివైపున కూర్చున్న ప్రయాణికులపై లారీలోని కంకర మొత్తం పడి, ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. Read Also: Chevella Accident: రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ … Continue reading Breaking News: Chevella Accident: కంకర బరువే ప్రాణాంతకం