TG Government: రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..

ఒకప్పుడు రైతులు పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తీవ్రంగా నష్టపోయేవారు. వడ్డీ భారం, సరైన దిగుబడి లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకంను ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించింది. దీనివల్ల రైతులకు సాగు ప్రారంభంలోనే ఆర్థిక భరోసా లభించింది. తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని … Continue reading TG Government: రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..