Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు
Manchu Manoj: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పెను మార్పుకు శ్రీకారం చుట్టింది. 13 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నియంత్రించేలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. Read Also: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో … Continue reading Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed