Mancherial Accident: ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం
Mancherial Accident: జైపూర్ మండల పరిధిలోని ఇందారం గ్రామం సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ పై అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బోర్ వెల్ లారీ బైక్ను అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది. Read Also: Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దంపతులు ఈ ప్రమాద తీవ్రతకు బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు ఘటనా స్థలంలోనే మృతి(Dead) చెందారు. లారీ కింద పడటంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జు … Continue reading Mancherial Accident: ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed