TTD: తిరుమల పరకామణిపై హైకోర్టు కీలక ఆదేశాలు..
తిరుమలలో జరిగే ప్రతి పరిణామం భక్తుల విశ్వాసాలపై ప్రభావం చూపుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యులు, అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించింది. తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది. కానుకల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, ఇందులో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించింది. Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట … Continue reading TTD: తిరుమల పరకామణిపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed