Telugu News: TTD: వీఐపీ బ్రేక్ దర్శనాలకు 15 రోజుల విరామం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో(TTD) ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నెల 30న ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు కొనసాగనున్నాయి. ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసి, అనుగుణంగా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం 1,76,000 మందిని ఈ-డిప్ ద్వారా ఎంపిక చేశారు. Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో సామాన్య భక్తులకు … Continue reading Telugu News: TTD: వీఐపీ బ్రేక్ దర్శనాలకు 15 రోజుల విరామం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed