Tirumala: బర్డ్ ట్రస్టుకు ఎన్ఆర్ఐ దంపతులు రూ.10 లక్షల విరాళం

Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామివారిపై ఉన్న భక్తితో అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ (NRI) దంపతులు భారీ విరాళాన్ని అందజేశారు. రావిపాటి శిరీష, శివ ప్రసాద్ దంపతులు శనివారం తిరుమల సందర్శనలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ (BIRRD) ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. Read Also: Nimmala Ramanaidu: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపురంగనాయకుల మండపంలో డీడీ అందజేతశ్రీవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో … Continue reading Tirumala: బర్డ్ ట్రస్టుకు ఎన్ఆర్ఐ దంపతులు రూ.10 లక్షల విరాళం