MLC Nagababu: స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..
MLC Nagababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై వెలుగులోకి వచ్చిన అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. అపవిత్ర పనులు చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు. Read Also: Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం! ఖర్మ వదిలిపెట్టదు శ్రీవారి సొమ్మును ఏ రూపంలో తిన్నా అది పాపమేనని నాగబాబు పేర్కొన్నారు. … Continue reading MLC Nagababu: స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed