TTD: శ్రీవారికి రూ.38 లక్షల విరాళం ఇచ్చిన ఇండియన్ బ్యాంక్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ బ్యాంక్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో టీటీడీ(TTD)కి రూ.37,97,508 విరాళంగా అందించింది. ఈ నిధులతో అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద భక్తుల లగేజీ పరిశీలన కోసం అత్యాధునిక భద్రతా స్కానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను తిరుమలలోని టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అదనపు ఈవో క్యాంపు … Continue reading TTD: శ్రీవారికి రూ.38 లక్షల విరాళం ఇచ్చిన ఇండియన్ బ్యాంక్