Godavari Pushkaralu: 2027 జూన్ 26 నుంచి పుష్కరాలు ప్రారంభం

Godavari Pushkaralu: 2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, పుష్కరాల నిర్వహణకు విస్తృత స్థాయి ఏర్పాట్లు అవసరమని చెప్పారు. Read Also:Tirumala: వేదాశీర్వచనానికి మేలాఛాట్ వస్త్రాల కొరత! గోదావరి పవిత్రత కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేయనున్న … Continue reading Godavari Pushkaralu: 2027 జూన్ 26 నుంచి పుష్కరాలు ప్రారంభం