Char Dham Yatra 2026: ఆలయ దర్శనానికి తేదీ ఖరారు

Char Dham Yatra 2026: చార్‌ధామ్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల తలుపులు ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి తెరచుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ అధికారికంగా తేదీలను ప్రకటించింది. Read Also: Andhra Pradesh: కన్నుల పండుగగా శ్రీశైల మల్లన్న రథోత్సవం పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడటంతో … Continue reading Char Dham Yatra 2026: ఆలయ దర్శనానికి తేదీ ఖరారు