AP: భక్తులకు డిజిటల్ సేవలు: ఆలయాల్లో కొత్త విధానం
AP: భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లో దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్ను పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చే కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు. Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు శ్రీశైలం, కాణిపాకంలో ఆన్లైన్ … Continue reading AP: భక్తులకు డిజిటల్ సేవలు: ఆలయాల్లో కొత్త విధానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed