Telugu News: Vikarabad Crime: కుటుంబ సభ్యులను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా(Vikarabad Crime) కుల్కచర్లలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసి అనంతరం వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. Read Also: AP Govt: కాశీబుగ్గ తొక్కిసలాట.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. ఘటన వివరాలువేపూరి యాదయ్య(Vikarabad Crime) అనే వ్యక్తి తన భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. మరో కూతురుపైనా దాడి చేసినప్పటికీ, ఆమె … Continue reading Telugu News: Vikarabad Crime: కుటుంబ సభ్యులను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed