Vikarabad: రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం

వికారాబాద్(Vikarabad) రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో మహేశ్ (23) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాండూరు వెళ్లేందుకు పర్భని–రాయచూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి డోర్ సమీపంలో ప్రమాదం.. రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి సమాచారం ప్రకారం, మహేశ్ రైలు డోర్ పక్కన ఉన్న వాష్‌బేసిన్ వద్ద ముఖం కడుక్కుంటుండగా అదుపు తప్పి(Vikarabad) … Continue reading Vikarabad: రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం