Telugu News: Uttarakhand: ఘోర విషాదం – 70 మీటర్ల లోయలో బస్సు పడిపోయి ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లోని( Uttarakhand) తెహ్రీ గడ్వాల్ జిల్లాలో ఆదివారం ఉదయం పెద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. గుజరాత్, ఢిల్లీకి చెందిన 29 మంది ప్రయాణికులతో రిషికేశ్లోని కుంజాపురి దేవాలయానికి వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి సుమారు 70 మీటర్ల లోయలో పడిపోయింది. Read Also: TG Crime: ఘట్కేసర్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు( Uttarakhand) కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి … Continue reading Telugu News: Uttarakhand: ఘోర విషాదం – 70 మీటర్ల లోయలో బస్సు పడిపోయి ఐదుగురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed