Uttar Pradesh crime: రీల్స్ చూస్తూ 10 ఏళ్ల బాలుడు మృతి

Uttar Pradesh crime: ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లా(Amroha) జుజెలా చక్ గ్రామంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. జనవరి 4న గ్రామానికి చెందిన 10 ఏళ్ల మయాంక్ అనే నాలుగో తరగతి విద్యార్థి, తన మంచంపై కూర్చొని ఫోన్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలాడు. Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చిన్నారి మృతితో గ్రామంలో విషాదం కుటుంబ సభ్యులు వెంటనే మయాంక్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు అతను అప్పటికే ప్రాణాలు … Continue reading Uttar Pradesh crime: రీల్స్ చూస్తూ 10 ఏళ్ల బాలుడు మృతి