UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

UP Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్‌గంజ్ జిల్లాలోని అమాన్‌పూర్ పట్టణంలో శనివారం సాయంత్రం, ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. Read Also: Chhattisgarh crime: వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి పిల్లలను చంపి.. తండ్రి బలవన్మరణం పోలీసుల కథనం ప్రకారం, శ్యామ్‌వీర్ సింగ్ (50) అనే … Continue reading UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య