UP Crime: ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?

UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా ఖాపర్‌పూర్ గ్రామంలో ఘోర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో 35 ఏళ్ల మనీష్, అతని భార్య సీమ (32), మరియు వారి ముగ్గురు పిల్లలు హనీ (5), ప్రియాంషి (4), పంకజ్ (2) ఉన్నారు. కుటుంబం మొత్తం విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. Read Also: Medchal Crime: పదో తరగతి బాలిక తో రహస్య పెళ్లి.. … Continue reading UP Crime: ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?