Latest News: UP: తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో, నలిగి ప్రాణాలు కోల్పోయిన పసికందు
ఉత్తర ప్రదేశ్ (UP) లోని అమరోహా జిల్లా సిహాలి జాగీర్ గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన అందర్నీ కలిచివేసింది. నెల రోజులు కూడా నిండని పసికందును తమ పక్కనే పడుకోబెట్టుకుని మురిసిపోయారు తల్లిదండ్రులు. తెల్లారి లేచి చూసేసరికి తల్లిదండ్రుల మధ్య నలిగి చిన్నారి మరణించాడు. Read Also: AP Crime: నకిలీ మద్యం కేసులో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు యూపీ (UP)లోని సిహాలి జాగీర్ గ్రామంలోనే మొక్కల నర్సరీ నడుపుకుంటున్న సద్దామ్, ఆస్మా దంపతులకు … Continue reading Latest News: UP: తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో, నలిగి ప్రాణాలు కోల్పోయిన పసికందు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed