Terror Threat: వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పేల్చేందుకు కుట్ర(Terror Threat) జరుగుతోందని పేర్కొంటూ ఓ అజ్ఞాత వ్యక్తి రైల్వే అధికారులకు లేఖ పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నలుగురు తీవ్రవాదులు దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించాడు. Read Also:HYD: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం భారీ ప్రాణనష్టం లక్ష్యంగా కుట్ర ఆరోపణలు లేఖలో దాదాపు 250 మంది ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు పేర్కొనడంతో … Continue reading Terror Threat: వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed