Tamil Nadu: ఇంట్లోనే గర్భస్రావం.. రక్తస్రావంతో బాలిక మృతి
తమిళనాడు (Tamil Nadu) లోని, చెంగల్పట్టు లో, మరోసారి మానవత్వాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. చెంగల్పట్టు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక ప్లస్వన్చదువుతోంది. ఇదిలా ఉండగా బాలిక స్థానికంగా ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటంతో గర్భం దాల్చింది. విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. Read Also: Karnataka: రంజాన్ ఫిబ్రవరి 17 లేదా 18న ప్రారంభమయ్యే అవకాశం కేసు నమోదు … Continue reading Tamil Nadu: ఇంట్లోనే గర్భస్రావం.. రక్తస్రావంతో బాలిక మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed