Tadipatri:అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త
Tadipatri: అనంతపురం జిల్లాలో అత్యంత దారుణమైన మనుషుల అమానుష ఘటన వెలుగుచూసింది. తాడిపత్రి మండల పరిధిలోని ఎల్లనూరు ప్రాంతానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి, తన భార్య శ్రీలేఖ ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని, కోపోద్రిక్తుడైన సుధాకర్ భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. Read Also:Yadadri Bhuvanagiri crime: పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసుల … Continue reading Tadipatri:అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed