News Telugu: Secunderabad: సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
సికింద్రాబాద్లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బాధితురాలు కనిపించకపోవడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సెల్ఫోన్ సిగ్నల్లను ట్రేస్ చేసి బాలికను సికింద్రాబాద్లోని (secunderabad) ఓ లాడ్జిలో కనుగొన్నారు. అక్కడే నాలుగు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. Read also: global summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు … Continue reading News Telugu: Secunderabad: సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed