Sangareddy: బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా
TG: సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఫసల్వాది ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న 22 ఏళ్ల యువకుడు అద్వైత్ చైనా మాంజా(Chinese manjha)కు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో ఆ యువకుడి గొంతు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రానికి చెందిన అద్వైత్ ఇటీవల సంగారెడ్డిలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ … Continue reading Sangareddy: బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed