Telugu News: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం(Red Sandalwood) దుంగలను అటవీ అధికారుల సమాచారంతో గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన శుక్రవారం వేకువజామున చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో మండలంలో కలకలం రేగింది. గుర్తు తెలియని స్మగ్లర్లు ఒక కారులో రూ.7 లక్షల విలువ చేసే పది ఎర్రచందనం దుంగలను పులిచెర్ల నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారు. Read Also: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే పోలీసుల … Continue reading Telugu News: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed