Rajahmundry news: రాజమండ్రిలో కల్తీ పాల విషాదం.. నలుగురు మృతి!
Rajahmundry news: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు ప్రాణాపాయంగా మారాయి. నగరంలోని పలు కాలనీల్లో కల్తీ పాలు సేవించి నలుగురు మరణించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. Read Also: AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఘటన వివరాలు చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలలో ఈ విషాదం చోటుచేసుకుంది. పాలు తాగిన కొద్దిసేపటికే బాధితులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో కుప్పకూలిపోయారు. దురదృష్టవశాత్తూ నలుగురు ప్రాణాలు కోల్పోగా, … Continue reading Rajahmundry news: రాజమండ్రిలో కల్తీ పాల విషాదం.. నలుగురు మృతి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed