Raebareli School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

Raebareli School Bus Accident: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లాలో ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 20 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఒక స్కూల్ బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం చిన్నారుల పరిస్థితి విషమం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో, గాయపడిన వారిలో ఐదు నుండి ఆరుగురు విద్యార్థుల పరిస్థితి అత్యంత … Continue reading Raebareli School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు