Latest News: Delhi Blast: భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఆరా
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు (Delhi Blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. Read Also: Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు ఢిల్లీ పోలీసు … Continue reading Latest News: Delhi Blast: భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఆరా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed