PM Modi: సోషల్ మీడియాలో మోదీపై వ్యాఖ్యలు.. కేరళలో వ్యక్తిపై కేసు నమోదు
PM Modi: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేరళలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకందపురం ప్రాంతానికి చెందిన రాజన్ సీ కొత్తూరుపై ఈ కేసు నమోదు చేశారు. ఆయన ఫేస్బుక్లో ప్రధాని మోదీని దేశద్రోహి అంటూ పోస్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. Read Also:Vijayawada Crime: పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం ఈ విషయం తెలిసిన తరువాత … Continue reading PM Modi: సోషల్ మీడియాలో మోదీపై వ్యాఖ్యలు.. కేరళలో వ్యక్తిపై కేసు నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed