Peddapalli News: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

Peddapalli News: పెద్దపల్లి జిల్లాలో అవినీతి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. మంథని పట్టణంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం కలకలం రేపింది. మంథని సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న కాసర్ల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లంచం డిమాండ్ చేయడం ఈ వ్యవహారానికి కారణమైంది. Read Also: Allu Arjun Charge Sheet Rejection: సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు … Continue reading Peddapalli News: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్