Palnadu Earthquake Alert: పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

Palnadu Earthquake Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో గురువారం వేకువజామున భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది. Read Also: Madanapalle Case: నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్! భూకంప వివరాలు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రజల పరుగులు తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా … Continue reading Palnadu Earthquake Alert: పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన