Nandyala Road Accident: క్రేన్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

Nandyala Road Accident: నంద్యాల జిల్లా డోన్ మండలం జగదుర్తి వద్ద జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. Read also: Bihar: పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు వివరాల్లోకి వెళ్తే: బెంగళూరుకు చెందిన ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల శ్రీవారి … Continue reading Nandyala Road Accident: క్రేన్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం