Nandyal: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లలితానగర్‌కు చెందిన మల్లిక (27) అనే మహిళ, తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. … Continue reading Nandyal: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య