Nagarkurnool crime: గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
Nagarkurnool crime: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఒక గిరిజన బాలికపై దారుణమైన అఘాయిత్యం జరిగింది. గ్రామంలో జరుగుతున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకాన్ని చూసి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ దాహం వేయడంతో మంచి నీళ్ల కోసం వెళ్లిన ఆ చిన్నారిని నిందితులు బలవంతంగా లాక్కెళ్లారు. Read also: Siddipet crime: ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య Tribal girl … Continue reading Nagarkurnool crime: గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed