Mulugu: సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
ములుగు(Mulugu) జిల్లాలో సైబర్ నేరగాళ్ల వేధింపులు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు తీవ్ర మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Read Also: Delhi: బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు రామారావు ఫోన్ను హ్యాక్ చేసి ఆయన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. గత మూడు రోజులుగా తరచూ … Continue reading Mulugu: సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed