MP: తేనెటీగల దాడి.. 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్

మధ్యప్రదేశ్‌లోని(MP) నీముచ్ జిల్లా పరిధిలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. మంచానపడ్డ భర్త, ముగ్గురు పిల్లల బాధ్యతలు ఉన్నప్పటికీ, అంగన్వాడీలో పనిచేస్తున్న కుక్ కాంచన్ బాయి చిన్నారుల ప్రాణాల కోసం అసాధారణ త్యాగం చేశారు. Read Also:Cherlapally crime: తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్ అంగన్వాడీ గ్రౌండ్‌లో ఆడుకుంటున్న సుమారు 20 మంది పిల్లలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. పరిస్థితి అర్థమైన క్షణంలోనే కాంచన్ బాయి ఏమాత్రం(MP) ఆలస్యం చేయకుండా పిల్లలపై టార్పాలిన్ … Continue reading MP: తేనెటీగల దాడి.. 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్