Moinabad Crime: రంగారెడ్డిలో మహిళా లాయర్ హత్య కలకలం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఆమెపై దాడి చేశారు. మెడ భాగంలో తీవ్రంగా నరికి హత్య (Murder) చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మహిళల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. Read also: Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన Woman lawyer murdered in Rangareddy. … Continue reading Moinabad Crime: రంగారెడ్డిలో మహిళా లాయర్ హత్య కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed