Medak news: కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!
Medak news: మెదక్ జిల్లా రేగోడ్లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ఉదయం అల్పాహారం (టిఫిన్) తిన్న కొద్దిసేపటికే 22 మంది విద్యార్థినులతో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధితులు ఇబ్బంది పడటంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. Read Also: Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం! ఆందోళనలో తల్లిదండ్రులు అస్వస్థతకు గురైన వారందరినీ తక్షణమే చికిత్స నిమిత్తం … Continue reading Medak news: కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed