Medak Crime News: భార్యను గొంతు కోసి చంపి భర్త పరార్
పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు Medak Crime News: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భార్య గొంతు కోసి చంపి భర్త పరారైన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వెంకటేశ్వర టెంపుల్ ట్యాంకు సమీపంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వరలక్ష్మి,ఆమె భర్త త్రిమూర్తి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.వివాదం కాస్త తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన త్రిమూర్తి కత్తితో భార్య గొంతు కోసి హత్య … Continue reading Medak Crime News: భార్యను గొంతు కోసి చంపి భర్త పరార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed