News Telugu: Maoist: మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ సంచలన సూచన

గత కొన్ని నెలల్లో వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోడం మరోసారి రచ్చ సృష్టిస్తోంది. ఇటీవల మడవి హిడ్మా ఎన్కౌంటర్‌లో ఆయన భార్య రాజక్కతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఏపీలో మరో ఎన్‌కౌంటర్‌లో ఏడు మంది మరణించగా, ఈ పరిస్థితులు మావోయిస్టుల మధ్య భయానక పరిణామాలను రేపుతున్నాయి. Read also: Delhi Blast: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ Mallojula Venugopal’s sensational suggestion … Continue reading News Telugu: Maoist: మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ సంచలన సూచన