Mancherial crime: కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్‌లో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో సుమారు 100 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో దారుణంగా హతమార్చారు. Read also: Borabanda Crime: షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య! Mancherial Crime: Dogs Poisoned — 100 Canines Dead అధికారుల ఆదేశంతోనే విష ప్రయోగం స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నాయనే నెపంతో, కుక్కలను చంపడానికి సర్పంచ్ ఇద్దరు వ్యక్తులను … Continue reading Mancherial crime: కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి