Mancherial: దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పేదరికం, అనారోగ్యం కలిసి ఒక కుటుంబాన్ని పూర్తిగా చిదిమేశాయి. మానసిక వికలాంగుడైన కుమారుడిని పోషించలేకపోతున్నానన్న ఆవేదనతో ఒక తండ్రి తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. Read also: Visakhapatnam: కారు టైరు పేలి నవ వధువు మృతి.. father killed his son and then committed suicide ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం… అనారోగ్యంతో ఆగిన ఉపాధి రాంపూర్ గ్రామానికి … Continue reading Mancherial: దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య