Maharashtra: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్..9 మంది మావోయిస్టులు హతం

మహారాష్ట్రలోని(Maharashtra) గడ్చిరోలి జిల్లా పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు ప్రాథమిక సమాచారం అందింది. Read Also: Vijayawada GGH Doctor Death: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు కొనసాగుతున్న గాలింపు చర్యలు ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా దళాలు … Continue reading Maharashtra: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్..9 మంది మావోయిస్టులు హతం