Telugu News: Madhya Pradesh: నూడుల్స్ ఆర్డర్ కోసం కొట్టుకున్న వైద్య విద్యార్థులు
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నూడుల్స్ ఆర్డర్ (noodles Order) అంశంపై మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు రాడ్లు మరియు కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు మెడికోలు తీవ్రంగా గాయపడ్డారు. Read Also: Babri Masjid Issue: బంగాల్లో టెన్షన్ టెన్షన్ ఈ సంఘటన డిసెంబర్ 4న ఎయిమ్స్ భోపాల్లో జరిగిన రెటీనా ఫెస్ట్ (Retina Fest) అనంతరం జరిగింది. … Continue reading Telugu News: Madhya Pradesh: నూడుల్స్ ఆర్డర్ కోసం కొట్టుకున్న వైద్య విద్యార్థులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed