Madhya Pradesh Crime: పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పరీక్షలో జవాబులు చూపలేదనే చిన్న కారణంతో పదో తరగతి చదువుతున్న రిషి అహిర్వర్ అనే విద్యార్థిని అతని సహ విద్యార్థులే అతి దారుణంగా హత్య చేశారు. Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్ 8 మంది విద్యార్థుల దాడి.. అతి దారుణంగా.. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన రిషిని సుమారు ఎనిమిది మంది విద్యార్థులు … Continue reading Madhya Pradesh Crime: పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష