Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం
Madanapalle crime: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై జరిగిన అమానవీయ హత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ ‘చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది’ రాష్ట్రంలో చిన్న పిల్లలపై, మహిళలపై వరుసగా జరుగుతున్న దారుణాలను … Continue reading Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed