Lucknow Road Accident: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా, నలుగురు మృతి

Lucknow Road Accident: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులోని గోసాయి గంజ్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక డబుల్ డెక్కర్ బస్సు నియంత్రణ కోల్పోయి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. లూథియానా నుంచి బీహార్‌లోని దర్భంగాకు … Continue reading Lucknow Road Accident: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా, నలుగురు మృతి