Lucknow Crime: NEET ఒత్తిడితో తండ్రి హత్య

Lucknow Crime: నీట్ పరీక్షకు సిద్ధం కావాలంటూ తండ్రి తరచూ ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి లోనైన కుమారుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగుచూసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆధారాలు దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. Read also: Jharkhand Plane Crash: అంబులెన్స్ ప్రమాదం.. డీజీసీఏ కీలక అప్‌డేట్! మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం 19 ఏళ్ల అక్షత్ ప్రతాప్ సింగ్ తన తండ్రి మన్వేంద్ర ప్రతాప్ … Continue reading Lucknow Crime: NEET ఒత్తిడితో తండ్రి హత్య