Konaseema Accident: టోల్ప్లాజా స్తంభం తగిలి ఇంటర్ విద్యార్థి దుర్మరణం
Konaseema Accident: ఒక చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర (16) అనే విద్యార్థి బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో అమలాపురంలోని తన ప్రైవేట్ కళాశాలకు బయలుదేరాడు. Read Also: Cyber crime: నకిలీ AI వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు వివరాల్లోకి వెళితే ప్రయాణ సమయంలో అన్నంపల్లి టోల్ప్లాజా(Toll Plaza) సమీపంలో ఉమ్మి వేయడానికి రవీంద్ర తన తలను … Continue reading Konaseema Accident: టోల్ప్లాజా స్తంభం తగిలి ఇంటర్ విద్యార్థి దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed