Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు
Kakinada Blast Updates: సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను అధికారులు గుర్తించగా, మిగిలిన వారి వివరాల కోసం గాలింపు కొనసాగుతోంది. Read Also: Kakinada Blast Incident: కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. గుర్తించిన మృతుల … Continue reading Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed